న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఓ యువకుడిని అరెస్టు చేసిన ఘటనలో ఢిల్లీ హైకోర్టు తెలంగాణ డీజీపీ వివరణ కోరింది. నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేయవద్దని సూచించింది. రాచకొండ కమిషనరేట్లోని మీర్పేట్ పోలీసులు నెల �
Satyendra Jain | బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి సత్యేందర్ జైన్ క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపింది. ఈ కే�
మనీ లాండరింగ్ కేసులో దాదాపు రెండేండ్ల తర్వాత ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణలో జాప్యం, సుదీర్ఘకాలం విచారణ ఖైదీగా ఉన్నందున ఆయనకు బెయిల్ మ�
Satyendar Jain | ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. మానీలాండరింగ్ కేసులో అరెస్టయిన జైన్కు దాదాపు రెండేళ్ల తర్వాత బెయిల్ లభిం�
court summons | ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో అక�
Jagdish Tytler: 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై నేరాభియోగం నమోదు చేసింది. ఆయనపై హత్యతో పాటు ఇతర నేరాల కింద అభియోగాలు నమోదు చేయాల
ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్లో ఉన్న రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో శిక్షణ తరగతులను, గ్రంథాలయాన్ని నిర్వహించిందని ఢిల్లీలోని ఓ కోర్టుకు శనివారం సీబీఐ తెలి�
ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది. ఆయన కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెష�
గతేడాది వివాదాలకు కేంద్ర బిందువు అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే మరోసారి డబ్ల్యూఎఫ్ఐ X అడ్హాక్ కమిటీ డ్రామాకు తెరలేచింది.
Judicial Custody | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది.
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమ�