ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు నిరుడు మే 7న సూటిగా ప్రశ్నించింది.
Delhi court : రెండు కోట్ల ఆదాయంపై ఐటీఆర్ దాఖలు చయలేదని ఓ మహిళలకు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. ఇన్కంట్యాక్స్ ఆఫీసు నమోదు చేసిన ఓ ఫిర్యాదుపై కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్స�
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు (Arvind Kejriwal) ఢిల్లీ కోర్టు (Delhi court ) సమన్లు జారీ చేసింది.
Land For Job Case | రైల్వే భూములకు సంబంధించిన కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బుధవారం ఢిల్లీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్�
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇవాళ వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో తాము జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకో�
ఉద్యోగాలకు భూమి కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
land for job scam | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి, ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై (Brij Bhushan) ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు.
Tejashwi Yadav | ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ( Tejashwi Yadav) జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది.
Sanjay Singh | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు పొడిగించింది. కేసుకు సంబంధించిన అన్ని వివ
Vivo | మనీలాండరింగ్ వ్యవహారంలో చైనాకు చెందిన ప్రముఖ సెల్ఫోన్ల తయారీ కంపెనీ వివోపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA)లోని క్రిమి�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్పై ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్ సింగ్ను ఈడీ ఈ ఏడాది అక్టోబర్లో అరెస్టు చేసింది.
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మరొకరికి మూడేండ్ల సాధారణ జైలు శిక్ష వేసింది. దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత�