ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది. సిసోడియాను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా జూన్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు.
Viral video | దేశ రాజధాని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్ సిసోడియా మెడపై ఓ ప
Crime news | అతను ఒక భవన నిర్మాణ కూలీ. ఎక్కడా నికరం లేకుండా రాష్ట్రాలు తిరుగుతూ కూలీ పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఎంతో మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ కోర్టు హత్యానేరం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సాక్ష్యాలు మాయచేసినందుకు అతడిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యాయవాది వేషధారణలో వచ్చిన దుండగుడు కోర్టుకు వచ్చిన ఓ మహిళే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. మహిళపై ఏకంగా నాలుగు రౌండ్ల కాల్పుల�
Manish Sisodia | ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీని ప
Manish Sisodia | లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి (former Deputy Chief Minister ), ఆప్ (AAP) సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు చుక్కెదురైంది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించ�
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీని మరో రెండు రోజులపాటు కోర్టు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సిసోడియా విచారణలో తమకు సహకరించడం లేదని, ఆయనను మరింతగా విచారించాల్సి ఉన్నదన�
Manish Sisodia | మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ కోర్టు (Delhi Court)ను ఆశ్రయించారు. మద్యం కేసులో అరెస్టైన ఆయన తనకు బెయిల్ (Bail) మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చ
ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మరో 14 మందికి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
Nora Fatehi | మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ బాలీవుడ్కే చెందిన మరో నటి నోరా ఫతేహి ఇటీవల ఢిల్లీలోని
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది. సదరు వృద్
Air India Case | యిర్ విమానం వృద్ధ మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడైన శంకర్ మిశ్రా శుక్రవారం ఢిల్లీ కోర్టులో సమాధానం దాఖలు చేశారు. సదరు వృద్ధ మృహ�