న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో మే 25వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు. మాలిక్ ఆర్థి�
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. సుకేశ్ చంద్ర రూ.200 కోట్ల దోపిడీకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఈ కేసుల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో భారీ స్థాయిలో అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనపై నమోదు అయిన కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. అల్లర్ల కేసులో నిందితుడు దినే
న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీపై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 9 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయిత
Sunanda Pushkar death case: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఈ నెల 25 వరకు అతడిని జుడీషియల్ కస్టడీలో ఉంచాల�
రిపబ్లిక్ డే హింసాకాండ కేసులో నిందితుడుగా ఉన్న పంజాబీ నటుడు దీపు సిద్ధు వాయిస్ టెస్ట్ కి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. తన ప్రసంగాల ద్వారా ఆందోళన కారులను రెచ్చగొట్టేలా చేశాడని దీపు సిద్ధుపై అభియోగాల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2008లో జరిగిన బాట్లా హౌజ్ ఎన్కౌంటర్ కేసులో దోషిగా తేలిన అరిజ్ ఖాన్కు ఇవాళ ఢిల్లీ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఇది అత్యంత అరుదైన కేసు అని ఢిల్లీ కోర్టు తన తీర్