అరెస్ట్కు ముందు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్, జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్లను బీజేపీ నేతలు బహిర్గతం చేశార
Aaftab Poonawala | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ కేసుల�
Jacqueline Fernandez | ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ.200కోట్ల మనీలాండరింగ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటడి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ఢిల్లీ కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. ఇటీవల మంజూరు చ�
IRCTC Scam | ఐఆర్సీటీసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బెయిల్ను రద్దు చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే, బహిరంగంగా మాట్లాడే సమయంల
న్యూఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా ఆమెపై నమోదైన 10 కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులన్నింట�
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో నలుగురు మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. జులై 30న కోర్టు ముందు హాజరు కావాలని ఆ నలుగురు ఆఫీసర్లను ఆదేశించింద�
Kaali Poster Controversy | ఫిల్మ్మేకర్ లీనా మణిమేకలైకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 6న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. లీనా ‘కాళీ’ పేరిట తీస్తున్న డ్యాక్యుమెంటరీకి సంబంధ�
అల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు శనివారం తోసిపుచ్చింది. 2018లో అభ్యంతరకర ట్వీట్ కేసుకు సంబంధించి జుబేర్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలిం�
న్యూఢిల్లీ, మే 31: మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 1న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హవాలా లావాదేవీలు, పన్ను ఎగవేతకు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఓ చెక్బౌన్స్ కేసును నమోదు చేశారు. అయితే ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు .. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. జైలు శిక్ష అనుభవి�