Woman Pee incident న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. అయితే ఆ కేసులో అరెస్టు అయిన వెల్
Umar Khalid | 2020లో చోటుచేసుకున్న ఢిల్లీ అల్లర్లకు తీవ్ర కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసు దర్యాప్తునకు
అరెస్ట్కు ముందు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్, జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్లను బీజేపీ నేతలు బహిర్గతం చేశార
Aaftab Poonawala | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ కేసుల�
Jacqueline Fernandez | ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ.200కోట్ల మనీలాండరింగ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటడి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ఢిల్లీ కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. ఇటీవల మంజూరు చ�
IRCTC Scam | ఐఆర్సీటీసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బెయిల్ను రద్దు చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే, బహిరంగంగా మాట్లాడే సమయంల
న్యూఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా ఆమెపై నమోదైన 10 కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులన్నింట�
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో నలుగురు మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. జులై 30న కోర్టు ముందు హాజరు కావాలని ఆ నలుగురు ఆఫీసర్లను ఆదేశించింద�
Kaali Poster Controversy | ఫిల్మ్మేకర్ లీనా మణిమేకలైకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 6న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. లీనా ‘కాళీ’ పేరిట తీస్తున్న డ్యాక్యుమెంటరీకి సంబంధ�