Soumya Vishwanathan | జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ (Soumya Vishwanathan) హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది (4 Killers Sentenced To Life).
పరువునష్టం దావా కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు ఢిల్లీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో బజరంగ్ తన పేరును ప్రస్తావించి ప�
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఢిల్లీ కోర్టుకు ఉన్న అధికార పరిధిని ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భ
Sanjay Singh: ఢిల్లీ కోర్టు ఆప్ ఎంపీకి వార్నింగ్ ఇచ్చింది. కోర్టు రూమ్లో రాజకీయ ప్రసంగాలు సరికాదు అని సంజయ్కు హెచ్చరిక చేసింది. అదానీ గురించి కోర్టులో ప్రస్తావించడాన్ని జడ్జి నాగపాల్ తప్పుపట్టారు.
Shikhar Dhawan: భార్య అయేషా నుంచి శిఖర్ ధావన్కు విడాకులు లభించాయి. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు అతనికి డైవర్స్ మంజూరీ చేసింది. భార్య క్రూరంగా వ్యవహరించినట్లు కోర్టు పేర్కొన్నది. కుమారుడిని కలుసుకునేందుకు
Lalu Yadav | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు (Land For Jobs Case) లో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav)కు ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Delhi court) లాలూకు బెయిల్ మంజూరు చేసింది.
Brij Bhushan Sharan Singh: బ్రిజ్ భూషణ్ దేశం విడిచి వెళ్లవద్దు.. లైంగిక వేధింపుల కేసుతో లింకు ఉన్న సాక్ష్యుల్ని ప్రభావితం చేయరాదు.. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ షరతులతో బీజేపీ ఎంపీకి రెగ్యులర్ బెయిల్ మంజూరీ చేసింది. మ�
Brij Bhushan Sharan Singh | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు (Brij Bhushan Sharan Singh) కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశి�
Ashok Gehlot | కేంద్ర మంత్రి దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మూడేండ్లపాటు సాధారణ పాస్పోర్ట్ పొందడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు పెండింగ్లో ఉన్నందున రాహుల్ గా�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట దక్కింది. పాస్పోర్ట్ (Passport ) విషయంలో రాహుల్కు అనుకూలంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కొత్త పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది. సిసోడియాను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా జూన్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు.
Viral video | దేశ రాజధాని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్ సిసోడియా మెడపై ఓ ప
Crime news | అతను ఒక భవన నిర్మాణ కూలీ. ఎక్కడా నికరం లేకుండా రాష్ట్రాలు తిరుగుతూ కూలీ పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఎంతో మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.