పరువునష్టం దావా కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు ఢిల్లీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో బజరంగ్ తన పేరును ప్రస్తావించి ప�
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఢిల్లీ కోర్టుకు ఉన్న అధికార పరిధిని ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భ
Sanjay Singh: ఢిల్లీ కోర్టు ఆప్ ఎంపీకి వార్నింగ్ ఇచ్చింది. కోర్టు రూమ్లో రాజకీయ ప్రసంగాలు సరికాదు అని సంజయ్కు హెచ్చరిక చేసింది. అదానీ గురించి కోర్టులో ప్రస్తావించడాన్ని జడ్జి నాగపాల్ తప్పుపట్టారు.
Shikhar Dhawan: భార్య అయేషా నుంచి శిఖర్ ధావన్కు విడాకులు లభించాయి. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు అతనికి డైవర్స్ మంజూరీ చేసింది. భార్య క్రూరంగా వ్యవహరించినట్లు కోర్టు పేర్కొన్నది. కుమారుడిని కలుసుకునేందుకు
Lalu Yadav | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు (Land For Jobs Case) లో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav)కు ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Delhi court) లాలూకు బెయిల్ మంజూరు చేసింది.
Brij Bhushan Sharan Singh: బ్రిజ్ భూషణ్ దేశం విడిచి వెళ్లవద్దు.. లైంగిక వేధింపుల కేసుతో లింకు ఉన్న సాక్ష్యుల్ని ప్రభావితం చేయరాదు.. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ షరతులతో బీజేపీ ఎంపీకి రెగ్యులర్ బెయిల్ మంజూరీ చేసింది. మ�
Brij Bhushan Sharan Singh | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు (Brij Bhushan Sharan Singh) కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశి�
Ashok Gehlot | కేంద్ర మంత్రి దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మూడేండ్లపాటు సాధారణ పాస్పోర్ట్ పొందడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు పెండింగ్లో ఉన్నందున రాహుల్ గా�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట దక్కింది. పాస్పోర్ట్ (Passport ) విషయంలో రాహుల్కు అనుకూలంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కొత్త పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది. సిసోడియాను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా జూన్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు.
Viral video | దేశ రాజధాని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్ సిసోడియా మెడపై ఓ ప
Crime news | అతను ఒక భవన నిర్మాణ కూలీ. ఎక్కడా నికరం లేకుండా రాష్ట్రాలు తిరుగుతూ కూలీ పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఎంతో మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ కోర్టు హత్యానేరం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సాక్ష్యాలు మాయచేసినందుకు అతడిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.