Jagdish Tytler: 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై నేరాభియోగం నమోదు చేసింది. ఆయనపై హత్యతో పాటు ఇతర నేరాల కింద అభియోగాలు నమోదు చేయాల
ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్లో ఉన్న రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో శిక్షణ తరగతులను, గ్రంథాలయాన్ని నిర్వహించిందని ఢిల్లీలోని ఓ కోర్టుకు శనివారం సీబీఐ తెలి�
ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది. ఆయన కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెష�
గతేడాది వివాదాలకు కేంద్ర బిందువు అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే మరోసారి డబ్ల్యూఎఫ్ఐ X అడ్హాక్ కమిటీ డ్రామాకు తెరలేచింది.
Judicial Custody | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది.
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమ�
Match Fixing : భారత, దక్షిణాఫ్రికా సిరీస్పై ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య 2000 సంవత్సరంలో జరిగిన సిరీస్లో మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) జరిగిన మాట వాస్తవమేనని తెలిపింది. దక్షిణాఫ�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 5న కోర్టు నిర్ణయాన్ని ప్రకట�
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్త
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరు పరిచారు అధికార
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా అవసరమైన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొన్నది. లైంగ�