కొత్తగా నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పంజాబ్ పరిశ్రమల మంత్రి సంజీవ్ అరోరా, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన నివాసాలు, ఆఫీసులపై ఈడీ శనివారం దాడులు నిర్వహించింది. దాడుల తర్వాత �
అనిల్ అంబానీకి చెందిన మరో రూ.3 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). బ్యాంకులను మోసం చేసిన కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్న ఈడీ.. తాజాగా అనిల్ అంబానీ,
కోల్కతా పోలీస్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ శంతన్ సిన్హా బిశ్వాస్ ఇంటిపై ఈడీ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. ఆయనతోపాటు మరికొందరి ఆస్తులపైనా కూడా ఈడీ దాడులు చేశారు.
ఆర్థిక మోసాల నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. ఈ కేసులో తాను అప్రూవర్గా మారతానని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
Robert Vadra : ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. హరియాణాలోని వివాదాస్పద షిఖోపూర్ ల్యాండ్ డీల్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై రాబర్ట్ వా
Sukesh Chandrashekhar : మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏఐఏడీఎంకేకు సంబంధించిన రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈ బెయిల్ మంజూరైంది.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ఖరీదైన ఇంటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ముంబైలో రూ.3,716.83 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసం ‘అబోడ్'ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం
Tina Ambani: రియలన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేయనున్నది. 68 ఏళ్ల టీనా అంబానీని మనీ ల్యాండరింగ్ కేసులో ప్రశ్నించనున్నారు. �
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలపై చేస్తున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మరో రూ.1,885 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం తెలిపింది.
అనేక మంది గృహ కొనుగోలుదారులను మోసగించి, మనీ లాండరింగ్కు పాల్పడిన ఢిల్లీ ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యూపీ, హర్యానాల్లోని రూ.580 కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని ఈడీ శనివ�
మనీ లాండరింగ్ కేసు పెట్టామంటూ జస్టిస్ చంద్రచూడ్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ ముంబై మహిళ(68)కు రూ.3.71 కోట్లకు టోకరా వేశారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించి ఈ మోసానికి పాల్పడ్డారు.