ఇసుక, గ్రానైట్ అక్రమ మై నింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన రూ.80.05 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాతాలికంగా జప్తు చేసింది.
Robert Vadra | యూకేకు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ (Sanjay Bhandari)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)పై ఎన్ఫోర్స్మెంట్ డైరె
Anil Ambani: రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీకి చెందిన మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా 1400 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. గతంలోనూ ఈ కేసుతో లింకున్న సుమారు 7500 కోట్ల ఆస్తులను
చైనాకు రూ.44 కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సయిల్పైన, ఆయన కంపెనీపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం చార్జిషీ�
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూప్ సంస్థలకు చెందిన రూ.3,000 కోట్లకుపైగా ఆస్తులు, సంబంధిత ఈక్విటీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
Money Laundering Case | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్తో సంబంధం ఉన్న కంపెనీల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ చట్టం కింద జప్తు చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ సుమారు ర�
మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్కు చెందిన ఖాదర్ ఉన్నీ సా, మహమ్మద్ మునావర్ ఖాన్కు చెందిన రూ.4.80 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవా
ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై శనివారం చెన్నైలో పోలీసు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు శాసన సభ సచివాలయం అధికారి ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
ED | అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాబ్లింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన మనీలాడరింగ్ కేసులో గూగుల్, మెటా కంపెనీల అధికారులు సోమవారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశా�
మనీ లాండరింగ్ కేసుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ అధికారి కపిల్ రాజ్ ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేశారు. రెవెన్యూ సర్వీస్కు ఆయన చేసిన రాజీనామాను ఆమోదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ప�
వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన కంపెనీలకు చెందిన రూ. 36 కోట్ల మేరకు విలువచేసే 43 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసినట్లు గురువారం అధికార వర్గాలు వ
Robert Vadra | ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు.