Money Laundering Case | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్తో సంబంధం ఉన్న కంపెనీల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ చట్టం కింద జప్తు చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ సుమారు ర�
మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్కు చెందిన ఖాదర్ ఉన్నీ సా, మహమ్మద్ మునావర్ ఖాన్కు చెందిన రూ.4.80 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవా
ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై శనివారం చెన్నైలో పోలీసు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు శాసన సభ సచివాలయం అధికారి ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
ED | అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాబ్లింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన మనీలాడరింగ్ కేసులో గూగుల్, మెటా కంపెనీల అధికారులు సోమవారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశా�
మనీ లాండరింగ్ కేసుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ అధికారి కపిల్ రాజ్ ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేశారు. రెవెన్యూ సర్వీస్కు ఆయన చేసిన రాజీనామాను ఆమోదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ప�
వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన కంపెనీలకు చెందిన రూ. 36 కోట్ల మేరకు విలువచేసే 43 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసినట్లు గురువారం అధికార వర్గాలు వ
Robert Vadra | ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి, పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికా పోలీసులు ఈ నెల 4న అరెస్ట్ చేశారు.
కన్నడ నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్లకుపైగా ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ చర్య తీసుకుంది.
నిందితులు అందరిపై మనీ లాండరింగ్ నేరారోపణలు నమోదైన అత్యంత అరుదైన కేసు ఇదేనని నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ కోర్టులో వాదించింది.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,100 కోట్ల మేర జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని, ఆ పార్టీ ఎమ్మెల్యే కవాసీ లఖ్మాకు చెం
వాల్మీకి కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటకలోని బళ్లారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ తుకారాంతోపాటు ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలలో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించినట్లు అ�