సాహితీ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈడీ కస్టడీపై శుక్రవారం ఈడీ కోర్టులో వాదనలు ముగిశాయి. సీసీఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారని, దర్యాప్తు నేపథ్యంలో రూ.200 కోట్ల సాహితీ ఇ�
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. హెచ్
Azharuddin: హెచ్సీఏలో 20 కోట్ల ఫ్రాడ్ జరిగిన కేసులో.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే నమోదు అయిన నాలుగు కేసుల్లో అజర్ బెయిల్ పొందారు.
ముడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు. ఈ స్కామ్పై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను, ఆయన సహచరులు కొందరిని ఈడీ సోమవారం అరెస్ట్ చేసింది. ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం ఆయనను అదపులోకి తీస�
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయనకు బెయిల్ను మంజూరు చేసింది.
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చెన్నైకి చెందిన ‘చెట్టనాడ్ గ్రూప్'లోని ఓ కంపెనీకి చెందిన రూ.298 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది.
సైబర్ నేరగాళ్లు తాము సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్ చేసి లక్నోకు చెందిన ప్రముఖ కవి, ప్రగతిశీల రచయిత నరేశ్ సక్సేనాను ఆరు గంటలపాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. కొన్ని గంటలపాటు ఆయన గది నుంచి బయటకు రాకపోవడం�
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఆలంఘిర్ ఆలం, అతని మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్, సంజీవ్ ఇంట్లో పనిచేసే సహాయకుడు జహంగీర్ ఆలంకు చెంద�
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన హేమంత్ సొరేన్ జూన్ 28న బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.