మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరే చట్టబద
మనీ లాండరింగ్ కేసులో తన కేసు విచారణకు సంబంధించి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ తనను అరెస్ట చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో తాను వేసిన పిటిషన్న�
లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే ఓ వ్�
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మద్యం పాలసీకి సంబంధించి�
మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు (MLA Amanatullah Khan) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని అందులో పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ క్యాబినెట్ మంత్రి ఆతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తున్నదని అన్నారు.
excise policy case | మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రూ.2 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమెపై మంగళవారం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో ప్రశ్నిం�
లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులను తీవ్రతరం చేసింది. కేసులు.. నోటీసులు.. సోదాలతో ఆయా పార్టీల నేతలను ఒత్తిడికి గురిచేస్తున్నది. బుధవా�
Money Laundering Case: కేరళ సీఎం కూతురుపై మనీల్యాండరింగ్ కేసు నమోదు అయ్యింది. వీణకు చెందిన కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఎక్సాలాజిక్తో పాటు సీఎంఆర్ఎల్ మైనింగ్, కేఎస్ఐడీసీ కంపెనీల్లో
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు కవిత. కానీ ఈ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేప�
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ కేసుల్లో విచారణకు సంబంధించి ఈడీ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టింది.