మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ క్యాబినెట్ మంత్రి ఆతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తున్నదని అన్నారు.
excise policy case | మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రూ.2 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమెపై మంగళవారం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో ప్రశ్నిం�
లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులను తీవ్రతరం చేసింది. కేసులు.. నోటీసులు.. సోదాలతో ఆయా పార్టీల నేతలను ఒత్తిడికి గురిచేస్తున్నది. బుధవా�
Money Laundering Case: కేరళ సీఎం కూతురుపై మనీల్యాండరింగ్ కేసు నమోదు అయ్యింది. వీణకు చెందిన కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఎక్సాలాజిక్తో పాటు సీఎంఆర్ఎల్ మైనింగ్, కేఎస్ఐడీసీ కంపెనీల్లో
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు కవిత. కానీ ఈ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేప�
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ కేసుల్లో విచారణకు సంబంధించి ఈడీ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టింది.
Satyendra Jain | ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ సోమవారం తిహార్ జైలులో లొంగిపోయారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మధ�
Satyendar Jain | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు ఆయన వెంటనే లొంగిపోవ�
Harish Rao | ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మనోధైర్యం దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కల�
70 ఏళ్ల వృద్ధుడికి తాము ముంబాయి పోలీసులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్ పార్శిల్లో 5 పాస్పోర్టులు, 3 క్రెడిట్కార్డులు, 200 గ్రాముల ఎండీఎంఏ, ఒక ల్యాప్టాప్ ఉంది మీ ఆధార్కార్డు నంబర్ను ముం