మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు చెందిన బీఎండబ్ల్యూ కారుతోపాటు కొన్ని పత్రాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం జప్తు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అధికార నివాసానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు చేరుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సోరెన్కు ఈ నెల 27న ఈ�
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం మరోసారి సమన్లు పంపింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు ఈ నెల 29న లేదంటే 31న సమయంలో ఇవ్వాల�
భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై ఈడీ విచారణ మొదలైంది. శనివారం మధ్యాహ్నం సీఎం అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు కేసుకు సం�
ED Notice | మనీలాండరింగ్ కేసులో శివసేన (యూబీటీ) నేత రవీంద్ర వైకర్కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని కోరింది. ఇటీవల ముంబయిలో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
Ex-MLA Arrested: హర్యానాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ను అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు కుల్విందర్ను
తమిళనాడుకు చెందిన కన్నయ్యన్, కృష్ణయ్యన్ అనే వృద్ధ దళిత రైతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నెలల తరబడి వేధిస్తున్నది. సేలం జిల్లా అత్తూరు నివాసులైన ఈ అన్నదమ్ముల కున్నది కేవలం 6.5 ఎకరాల పొలం.
Vivo-India | మనీ లాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ వివో ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన ఈడీ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.
ED | తమిళనాడులో రూ.207కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసినట్లు ఈడీ ఆదివారం వెల్లడించింది. తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందని ఆ�