కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ కేసుల్లో విచారణకు సంబంధించి ఈడీ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టింది.
Satyendra Jain | ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ సోమవారం తిహార్ జైలులో లొంగిపోయారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మధ�
Satyendar Jain | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు ఆయన వెంటనే లొంగిపోవ�
Harish Rao | ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మనోధైర్యం దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కల�
70 ఏళ్ల వృద్ధుడికి తాము ముంబాయి పోలీసులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్ పార్శిల్లో 5 పాస్పోర్టులు, 3 క్రెడిట్కార్డులు, 200 గ్రాముల ఎండీఎంఏ, ఒక ల్యాప్టాప్ ఉంది మీ ఆధార్కార్డు నంబర్ను ముం
మనీ లాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు ఆయన కుమారుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది.
ED Summons | మనీలాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు తనయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజినీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబ�
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు దాదాపు ఏడాది తర్వాత ఊరట కలిగింది. మూడు రోజుల పాటు జైలు నుంచి బయటకు రానున్నారు. మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని ర�