సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన పాత్రధారిగా సాగిన రెండొందల కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ప్రమేయం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించిన విషయం తెలిసిందే.
‘ప్రజా జీవితంలోకి రావడం, మంత్రి అవడమే నా తప్పు అయింది. లేకుంటే నాపై ఎలాంటి కేసులు ఉండేవి కావు’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.
journalist rana ayyub | జర్నలిస్ట్ రాణా ఆయూబ్పై మనీలాండింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఘజియాబాద్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసి
Minister Satyendar Jain | తనపై నమోదైన మనీలాండరింగ్ కేసును మరో కోర్టుకు బదిలీ చేస్తూ.. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శనివారం తోసిపుచ్చింది. ఎన్�
సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) వ్యవహారం ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)తోపాటు మరో నటి నోరా ఫతేహి (Nora
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని పాటియాలా కోర్టు ఆదేశించింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితుర�
మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్కు కూడా ఈడీ సమన్లు జారీచేసింది. సంజయ్ రౌత్ను అరెస్టు చేసిన నాలుగు రోజులకే సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ కేసులో ఆమె నుంచి ఈడీ వాంగ్మూలం తీసుక
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో వరుసగా మూడవ రోజు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆమె ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. అయితే మనీల్యాండరి
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వీవో మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ 44 చోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ చట్టంలోని వివిధ సెక్షన్ కింద సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, యూపీ, మేఘాలయ�