Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ను తిరస్కరించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమ�
Enforcement Directorate | ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవడానికి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్ప
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీని ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప�
Money Laundering case | మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీల గురించి..
Satyendar Jain :మనీల్యాండరింగ్ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు చెందిన మరో వీడియోను రిలీజ్ చేశారు. తీహార్ జైలులో ఉంటున్న అతను.. తన సెల్లోనే అతిథుల్ని కలిశారు. జైన్ను క�
Satyendra Jain | మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్కు తీహార్ జైల్లో ఉంటున్నారు. అయితే, జైలులో ఆయనకు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు బయటికి
సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన పాత్రధారిగా సాగిన రెండొందల కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ప్రమేయం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించిన విషయం తెలిసిందే.