సికింద్రాబాద్ పీజీ కళాశాల లేడీస్ హాస్టల్లోకి శుక్రవారం అర్ధరాత్రి చొరబడిన వ్యక్తిని బేగంపేట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శివరాంపల్లి నివాసి అయిన శ్రీకాంత్ (35) గతంలో సికి�
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ఉద్యమం నిర్వహిస్తామని, మహాధర్నా చేపడతామని వె�
MLC Kavitha | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం (Jyoti Rao Phule statue) ఏర్పాటుకు బీసీలంతో సంఘటితం కావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పిలుపునిచ్చారు.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయ�
Telangana | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థినితో పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించారు. హైకోర్టు నిర్మాణం కోసం వ్యవసాయ వర్సిటీ భూములను లాక్కోవద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్�
MLC Kavitha | శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన�
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
Phule | మహాత్మా జ్యోతిరావు పూలే(Phule) విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు అంటగట్టడం సరికాదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం గొప్ప ఆదర్శమన్న�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) హ్యాక్కు గురయ్యారయని కవిత తెలిపారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉద
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యుత్తరమిచ్చారు. మంగళవారం ఈడీ విచారణకు హాజరుకాలేనంటూ మెయిల్ ద్వారా ఆమె సమాధానమిచ్చారు.