అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
Phule | మహాత్మా జ్యోతిరావు పూలే(Phule) విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు అంటగట్టడం సరికాదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం గొప్ప ఆదర్శమన్న�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) హ్యాక్కు గురయ్యారయని కవిత తెలిపారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉద
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యుత్తరమిచ్చారు. మంగళవారం ఈడీ విచారణకు హాజరుకాలేనంటూ మెయిల్ ద్వారా ఆమె సమాధానమిచ్చారు.
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయాలని నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడార�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి కోరారు.
దేవరకద్ర మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి గుండెపోటుతో మృతిచెందగా, మంగళవా రం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నాసాగర్ గ్రామానికి చేరుకొని బాధిత కు టుం
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం వద్ద పర్మిషన్ లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే నాటి సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకో�
MLC Kavitha | ఈ నెల ఒకటిన పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు వాటి ఊసేలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అన్నసాగర్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించారు. అనంతరం మాజీ మ