MLC Kavitha | బీసీ సంక్షేమం కోసం(BC welfare) 2024-25 బడ్జెట్(Budget)లో రూ.20 వేల కోట్లు కేటా యించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కుఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఈ నెల 12న భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి.
Mahatma Jyothi Rao Phule | అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyohi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనుంది.
అసెంబ్లీలో జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేస్తారా? లేదా?, వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయిస్తారా? లేదా? కాంగ్రెస్ నాయకులు సూటిగా సమాధానం చెప్పాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వక�
అసెంబ్లీ ఆవరణలో మహా త్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు విషయాన్ని రాజకీయం చేయొద్దని పద్మశాలి సంఘం జాతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బోల్ల శివశంకర్ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి హితవు పలికారు.
అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా అన్ని బీసీ సంఘాల నాయకులు ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట
MLC Kavitha | అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే(Jyothirao Phule )విగ్రహ సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటానికి బీసీ సంఘాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తున్నది.
MLC Kavitha | ఫిబ్రవరి నెల 10, 11వ తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కినావట్(Kinawat)లో నిర్వహించనున్న 13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సమావేశాలను ప్రారంభించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బౌద
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆ స్ఫూర్తితో ఓబీసీ హకుల సాధన ఉద్యమం సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పట్టదలతో, కార్యదీక్షతో చేసే ప్
రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.