బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అసభ్యపదజాలం ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పోలీసులు ముందు గా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చ
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించే బీసీ సంఘాల చర్చా వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు.
MLC Kavitha | రాష్ట్రంలో కులగణన(Caste census) చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)డిమాండ్ చేశారు.
భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు.
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 16కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ తీరును తప్పుబడుతూ కవిత పి�
MLC Kavitha | బీసీ సంక్షేమం కోసం(BC welfare) 2024-25 బడ్జెట్(Budget)లో రూ.20 వేల కోట్లు కేటా యించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కుఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఈ నెల 12న భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి.
Mahatma Jyothi Rao Phule | అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyohi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనుంది.
అసెంబ్లీలో జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేస్తారా? లేదా?, వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయిస్తారా? లేదా? కాంగ్రెస్ నాయకులు సూటిగా సమాధానం చెప్పాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వక�