MLC Kavita | సంక్షేమ వసతి గృహ విద్యార్థినుల ఆత్మహత్యలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి గురుకులాల పని తీరును సమీక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు(Student suicides) ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)అన్నారు.
టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు హారిజాంటల్ (సమాంతర) విధానాన్ని అనుసరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశ�
ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్ర�
సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల పదోతరగతి విద్యార్థిని శనివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇటీవల అదే గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్
MLC Kavitha | సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్�
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన కుల గణనకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులతో కలిసి శనివారం ఆమె �
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో రైతుల చేపట్టిన న
MLC Kavitha | వేరుశనగ రైతుల(Groundnut Farmers)సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట(Groundnut crop)కు కనీస మద్దతు ధర(Minimum support price) కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు.
MLC Kavitha | సచివాలయం ప్రాంగణం(Secretariat premises)లో రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha )అన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం ప్రజావాణిని వినడం లేదు..
MLC Kavitha | రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చించాలని కోరుతూ మండలి చైర్మన్కు లేఖ రాశారు.