భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ విషయమై కవిత బుధవారం డీజీపీతో ఫోన్లో మాట్లాడారు.
MLC Kavitha | ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత జాగృతి దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీ రవి గుప్తాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతు
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థత, పట్టింపులేని తనమే కారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు �
బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్లో హత్యకుగురైన గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి హరియాల వెంకట్ కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్తో క�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బోధన్ హాస్టల్లో విద్యార్థి వెంకట్ హత్య జరిగిందని, మరో ఏడుగురు విద్యార్థులపై హత్యకేసు నమోదైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్లో వార్డెన్
MLC Kavitha | బోధన్ బీసీ హాస్టల్లో(Bodhan BC Hostel) మరణించిన హర్యాల వెంకట్ (Venkat) కుటుంబ సభ్యులను మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha), మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్తో కలిసి పరామర్శించారు.
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నాచౌక్లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత కవిత ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నల్లబ్యాడ్�
సిరికొండ మండలంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ బుధవారం పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ రాజవ్వ చిన్నకుమారుడు అల్లిపురం శేఖర్, విద్యుత్షాక్
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం �
MLC Kavitha | సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి లేఖ రాశారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణ పేరిట డ్రామా మొదలు పెట్టిందని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ విమర్శించార�
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన షకీల్, ఎమ్మెల్సీ కవిత తరఫున ఎన్నికల ప్రచారం చేశారంటూ బోధన్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ)లపై నమోదు చేసిన క్రిమినల్ కేసు �