కదం తొక్కి తెలంగాణ మహిళల హక్కులను కాపాడుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను అనునిత్యం నిలుపుకుంటూ, ఆ స్ఫ�
అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్ డే రోజున ఆడబిడ్డల ఉద్యోగాలకై ధర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాం�
ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దీక్షకు దిగారు. హైదరాబాద్లోని ధర్నాచౌక్లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత దీక్ష చేస్తున్నారు.
మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతించారు. దీంతో హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఉదయం 11 గంటల నుంచ�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి నేతృత్వంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్లోని తన నివాసంలో కవిత గురువారం మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయ�
భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ విషయమై కవిత బుధవారం డీజీపీతో ఫోన్లో మాట్లాడారు.
MLC Kavitha | ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత జాగృతి దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీ రవి గుప్తాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతు
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థత, పట్టింపులేని తనమే కారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు �
బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్లో హత్యకుగురైన గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి హరియాల వెంకట్ కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్తో క�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బోధన్ హాస్టల్లో విద్యార్థి వెంకట్ హత్య జరిగిందని, మరో ఏడుగురు విద్యార్థులపై హత్యకేసు నమోదైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్లో వార్డెన్
MLC Kavitha | బోధన్ బీసీ హాస్టల్లో(Bodhan BC Hostel) మరణించిన హర్యాల వెంకట్ (Venkat) కుటుంబ సభ్యులను మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha), మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్తో కలిసి పరామర్శించారు.
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నాచౌక్లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత కవిత ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నల్లబ్యాడ్�
సిరికొండ మండలంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ బుధవారం పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ రాజవ్వ చిన్నకుమారుడు అల్లిపురం శేఖర్, విద్యుత్షాక్