కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచి�
Media point | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి గేర్లను మార్చకుండా కేవలం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెట్టేందుకే పరిమితం అవుతున్నది. ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున సాయం అందించేది. దానికి అద
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామంటున్నదే తప్ప.. ప్రగతి గేర్లను మార్చడం లేదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ త�
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లను కేటాయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన(Caste census) చేపట్టే ప్రక్రియను మొదలు పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక
బీసీల అభివృద్ధి కోసం మూడు ప్రధాన డిమాండ్లతో ముందుకు సాగతున్నాం. అందులో మొదటిదైన అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటే లక్ష్యంగా ముందడుగు వేద్దాం’ అని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప�