దక్షిణ భారత దేశంలో కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ములుగు జిల్ల�
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి మా సహకారం తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ చెప్పిన మేరకు ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయాలి.. ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం, గ్యారెంటీల అమలుపై మా పోరాటం �
MLC Kavitha | ముఖ్యమంత్రి, మంత్రుల భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం చూస్తుందని, ముప్పును బట్టి భద్రతను కేటాయిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాన్వాయ్ని భద్రతకు అనుగుణంగా ఎలా, ఎక్కడ తీర్చిదిద్దాలన్నది ప�
MLC Kavitha | మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను శనివారం కవిత దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద బీఆర్ఎస్ నేతలు, కా
MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. కానీ సంయమనం పాటిం�
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు హామీలన్నింటినీ అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింగ్పల్లిలో ది లివింగ్ క్రైస్ట్ చర్చిలో బుధవారం నిర్వహించిన క
MLC Kavitha | గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల( 200 units) లోపు కరెంటు(Electricity bill) వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని, కావున 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారు బిల్లు కట్�
నగర వ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు జరిగాయి. ఏసుక్రీస్తు జన్మించిన రోజున నిర్వహించే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
హిందువుల పట్ల ద్వేషభావంతో వ్యవహరించేవారిని కాంగ్రెస్ వెనకేసుకొస్తున్నదని, ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
MLC Kavitha | కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడి
MLC Kavitha | కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ చేశారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సి