ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకు పైగా నిజామాబాద్లోనే బస చేసిన కవిత ఉమ్మడి నిజామాబా�
బాండ్పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 137 ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగుల్తయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బాండ్ పేపర్ల పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ అమలుచేసిన రైతుబంధు కావాల్నా లేక రాబందులు కావాల్నా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణా కన్నా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లయితే తాము ప్రజల్ని ఓట్లు అడగగ
MLC Kavitha | తెలంగాణ కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే తాము ఓటు అడగమని, రుజువు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )సవాలు విసిరారు.
కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు.
‘కార్ కా నిషాన్.. తెలంగాణ కా షాన్ హై’ అని కవిత అన్నారు. ఆదివారం బోధన్ నియోజక వర్గంలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్, నెహ్రూనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్కు మద్దతుగా రోడ్షో నిర్వహించారు.
MLC Kavitha | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) చుట్టపు చూపులా బోధన్(Bodhan) వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే �
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కాన్వాయ్ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. (Police checked) ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నుంచి బోధన్ ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును ఎన్నికల �
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఒకవైపు, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్స�
Mlc Kavitha | కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) ప్రజలకు పిలుపు నిచ్చారు.