MLC Kavitha | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలని సూచించారు. కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టర
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం ఆమె జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్గుప్తాతో కలిసి రోడ్షోలో, డిచ్పల్లి మం�
MLC Kavitha | వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha ) అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 60 �
MLC Kavitha | తెలంగాణ ఏర్పడి తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకు
దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో నిలబడి యుద్ధం చేస్తుంటే యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే ఓటింగ్లో యువత భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఎన్నికలను ఆ�
తెలంగాణ అసెం బ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ అభివృద్ధికి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్నవని, ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
MLC Kavitha | ఇది బీఆర్ఎస్ అభివృద్ధి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామని రేవంత్రెడ్డి అంటున్నారని.. బెదిరింపులకు భయప�
నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో పెద్ద సంఖ్యలో యువతీయుకు లు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి
నగరంలోని నీలకంఠేశ్వర ఆలయలం దీపకాంతులతో దేదీప్యమానంగా కనిపించింది. మహిళలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో సోమవారం లక్ష దీపో�
MLC Kavitha | పెద్దపల్లి: రైతులపై కేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతుల కోసం అహర్నిశలు ఆలోచించేది సీఎం కేసీఆర్ అని, కాంగ్రెస్ వాళ్లు చెప్పే అబద్దాలు నమ్మవద
Mlc Kavitha | బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) పేర్కొన్నారు.