నిజామాబాద్ నగరంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తింది. గులాబీ కండువాలు వేసుకొని వేలాదిగా జనం తరలివచ్చారు. జననేత, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ను చూసేందుకు వచ్చిన ప్రజలు, బీఆర్ఎస్�
జిల్లాకేంద్రంలోని జీజీ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రాకతో నగరమంతా గులాబీమయమైంది.
MLC Kavitha | రాష్ట్రమంతా పింక్ వేవ్(BRS) కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్(CM KCR) అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చే�
యావత్ దేశం తెలంగాణ ఎన్నికలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. పోలింగ్కు మరో 18 రోజులున్న క్రమంలో గెలుపోటములు, పోటీ ద్విముఖమా.. త్రిముఖమా.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతున్న�
MLC Kavitha | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆమె కొనియాడారు. శనివారం హైదరాబాద్లో గోస�
కాంగ్రెస్ పార్టీ బీసీల టికెట్లను అమ్ముకొని, నాయకుల రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతున్నదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన హస్తం పార్టీ.. ఏనాడూ కులగణనకు ధైర్యం చేయలేదని విమర�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క సీటును బీసీలకు కేటాయించని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 236 మంది అభ్యర్థులు 410 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం నిజామాబాద్లో గ�
MLC Kavitha | తెలంగాణను దేశంలోని నంబర్ వన్గా తీర్చిదిద్దిన ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కర్ణాటకలో మాదిరిగా కాక
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్శితులైన పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు గురువారం నగరంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భారత జాగృతి యువ నాయకుడు జాదవ్ర�
బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ నామినేషన్ సందర్భంగా గురువారం నిర్వహించిన ర్యాలీతో బోధన్ పట్టణం గులాబీమయమైంది. గులాబీరంగు జెండాలతో నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో ప
ఉమ్మడి జిల్లాలో గులాబీ జోష్ మిన్నంటింది. ఒకేరోజు ముగ్గురు ముఖ్యమైన నేతలు పర్యటించడంతో ఉభయ జిల్లాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. సీఎం కేసీఆర్ రాకతో ఉద్యమ గడ్డపై సరికొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.. కామా�
MLC Kavitha | నిజామాబాద్: కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్న