MLC Kavitha | కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ
సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పదేండ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడ�
ఎమ్మెల్సీ కవిత కోరుట్ల అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. మెట్పల్లి మండలం బండ లింగాపూర్,
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కాన్వాయ్ని పోలీసులు గురువారం తనిఖీ చేశారు. (Police checked) ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నుంచి కోరుట్లకు ప్రయాణిస్తున్న కవిత వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా �
నిజామాబాద్ నగరంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తింది. గులాబీ కండువాలు వేసుకొని వేలాదిగా జనం తరలివచ్చారు. జననేత, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ను చూసేందుకు వచ్చిన ప్రజలు, బీఆర్ఎస్�
జిల్లాకేంద్రంలోని జీజీ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రాకతో నగరమంతా గులాబీమయమైంది.
MLC Kavitha | రాష్ట్రమంతా పింక్ వేవ్(BRS) కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్(CM KCR) అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చే�
యావత్ దేశం తెలంగాణ ఎన్నికలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. పోలింగ్కు మరో 18 రోజులున్న క్రమంలో గెలుపోటములు, పోటీ ద్విముఖమా.. త్రిముఖమా.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతున్న�
MLC Kavitha | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆమె కొనియాడారు. శనివారం హైదరాబాద్లో గోస�
కాంగ్రెస్ పార్టీ బీసీల టికెట్లను అమ్ముకొని, నాయకుల రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతున్నదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన హస్తం పార్టీ.. ఏనాడూ కులగణనకు ధైర్యం చేయలేదని విమర�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క సీటును బీసీలకు కేటాయించని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.