బీజేపీ బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుష్క, శూన్య నినాదంగా అభివర్ణించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని పార్టీ కాంగ్రెస్ అన్నార
దేశవ్యాప్తంగా బీసీ కుల గణనను ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అసలు చేస్తారా.. చేయరా? అని మోదీని నిలదీశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోన�
MLC Kavitha | రకరకాల వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, పులిని చూసి
నక్క వాత పెట్టుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీకి
దిగుతున్నారని
MLC Kavitha | బీసీ కులగణన( BC census) ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం బీసీల
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభు త్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనే ఈ రిజర్వేషన్లను అమలుచేయాలని కోరారు.
మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి (Bharat Jagruthi) తరఫున న్యాయపోరాటం చేయనున్నామని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. దీనికోసం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపు�
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దారిదీపమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత పురోగతి సాధించిందని తెలిపారు.
MLC Kavitha | మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కర్ణాటకలో 5 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తున్నామని మంత్రి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం కల్వ�
తెలంగాణ ఉద్యమంలో యువత ముందు నడిచిందని, ఎత్తిన పిడికిలి దించకుండా ఉద్యమించారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత ఎన్నికల్లోనూ కదం తొక్కి బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలో�
ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం ఆర్మూర్కు రానున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైప�
MLC Kavitha | ఉద్యోగాల కల్పనపై రేటెంతరెడ్డికి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బోధన్ యువ మహాగర్జనలో ఆమె మాట్లాడుతూ.. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మొత్తం కేవలం 24వేల ఉద్యోగాల
Kavitha | రాజకీయంగా సీఎం కేసీఆర్ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని.. బీఆర్ఎస్ను ఓడించడం ఎవరితరం కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బోధన్లో జరిగిన మహా యువగర్జన సభలో పాల్గొని మాట్లాడారు.
భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి మాడల్ ఓ దిక్సూచి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించింది. పరిపాలనలో మాన�
తెలంగాణ అభివృద్ధి మాడల్ దేశానికి దిక్సూచి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అతి తకువ సమయంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అత్యంత వేగంగా తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని చెప్పారు.