జాతీయపార్టీగా ఉన్న కాంగ్రెస్కు మాత్రమే రాష్ర్టానికొక ఎజెండా ఉన్నదని, ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే అక్కడ కొత్త రాగం అందుకుంటదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఒక రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు, మరో రా�
నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉన్నదని రాహుల్గాంధీ చెప్తున్నారని, తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మక ద్రోహపు అనుబంధం ఉన్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
MLC Kavitha | మహారాష్ట్ర సోలాపూర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. స్థానికంగా జరిగే బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్నారు. నగరంలోని పుంజాల్ మైదాన్లో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్
MLC Kavitha | ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో నూతన అధ్యాయానికి నాంది పడింది. ఇన్నాళ్లు అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు, నిధుల గోల్మాల్తో మసకబారిన హెచ్సీఏ ప్రతిష్ఠను తిరిగి పునరుద్ధరించేందుకు స
అర్బన్లో అన్ని అర్హతలున్న నాయకుడు బిగాల గణేశ్గుప్తా అని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారంటే విజయం ఖాయమని తెలుస్తున్నదని, ఇక మెజారిటీ కోసమే మన�
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఇందూరు వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. భారత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నగర ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండ్ల వద్ద అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు శోభాయాత్
MLC Kavitha | తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది ఎన్నికల బంధమే..బీఆర్ఎస్(BRS)ది పేగు బంధం అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పార్టీ కార్యాలయలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భం�
‘కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వయసు మల్లి, మతి గతి తప్పింది. మద్యం తాగిన వ్యక్తి వలె ఏదోదే మాట్లాడుతున్నడు. ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యం గా మాట్లాడడం ఆయన స్థాయికి తగదు’ అని జడ్పీ చైర్పర
భారత జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షుడిగా శ్రీకర్రెడ్డి అందెం నియమితులయ్యారు. గురువారం భారత జాగృతి ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
‘తెలంగాణకు తీరని ద్రోహం చేసిందే కాంగ్రెస్. ఆ పార్టీ వల్లే తెలంగాణ చాలా నష్టపోయింది. సకల జనులంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డ
రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు.
మోసం కాంగ్రెస్ నైజం అని, ఆ పార్టీకి ఓటేస్తే మనకూ కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పిం�