రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు.
మోసం కాంగ్రెస్ నైజం అని, ఆ పార్టీకి ఓటేస్తే మనకూ కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పిం�
బోధన్ పట్టణం పూలసింగిడిగా మారింది. భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుక జనజాతరను తలపించింది. మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ విశిష్టతను వివరిస్తూ సంప్రదా
తెలంగాణలో ఎన్నికలు రావడంతో పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని, వారు రాష్ర్టానికి రావొచ్చు కానీ, ఇక్కడి సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హిత�
MLC Kavitha | రాహుల్ గాంధీ ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఎన్నికల వచ్చినప్పుడు వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి దానితో నాలుగు ఓట్లు వస్తాయని అనాలోచితమై�
జగిత్యాల పట్టణం పూల సింగిడిగా మారిపోయింది. తీ రొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలతో జగిత్యాల నేల పులకించిపోయింది. భారత జాగృతి ఆధ్వర్యంలో, నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్య వస్థాపక అధ్యక్షురాలు కల్వకుం
‘ఆడబిడ్డనైన నన్ను నిజామా బాద్ ఎంపీ అర్వింద్ అనే మాటలు మీ ఆడపిల్లలను అంటే మీకు సమ్మతమేనా? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి నన్ను ఏది అన్నా ఒప్పుకొందామా? తెలంగాణలో ఇలాంటి రాజ�
జాగృతి జగిత్యాల నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా బతుకమ్మను పేర్చారు.
MLC Kavitha | ఎంతో ప్రత్యేక విశిష్టత కలిగిన తెలంగాణ పండగలను సగర్వంగా చాటి చెబుదామని, మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ పండగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్ల�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ (Congress) అసలు పోటీయే కాదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బీజేపీ (BJP) 119 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో తెల్ల రేషన్కార్డుకలిగి ఉండి..దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 93 లక్షల కుటుంబాలకు రూ. 5లక్షల బీమా అమలు చేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ జోరుమీదున్నది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆదివారం 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్లు సైతం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెంద�