సుప్రీం కోర్టు వ్యాఖ్యలతోనైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుద్ధి తెచ్చుకొని తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో హితవుపలికారు.
మీ ఇష్టారాజ్యం నడువదు’ అన్న సుప్రీం హెచ్చరిక పొయెటిక్ జస్టిస్ లాంటి కర్మ ఫలమే. ‘మొండిదానిని జగమొండి చేసిన్ర’ని కవిత అన్న మాటలు మనకు సంకేతం, స్ఫూర్తి కావాలి. తమపై కక్ష గట్టిన బీజేపీపై తెలంగాణ సమాజం జగమొ�
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు జోక్యంతో బెయిలు లభించడం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే అంశమని చెప్పాలి. అయితే అందుకు ఆమె అలుపులేని పోరాటం సాగించారనేది మరువరాదు.
MLC Kavitha | రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
ఢిల్లీలోని వసంత విహార్ బీఆర్ఎస్ శ్రేణులతో కోలాహలంగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమె నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ �
అన్న అంటే అమ్మ+నాన్న అని కేటీఆర్ రుజువు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు రంగం సిద్ధమైన క్షణం నుంచి జైలు నుంచి ఆమె బెయిల్పై విడుదలయ్యే వరకు అనుక్షణం కేటీఆర్ తోడుగా నిలిచారు.
అదే ధైర్యం.. అదే నిజాయతీ.. మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన సమయంలో కవిత ఎలాగైతే ధైర్యంగా వెళ్లారో.. అంతే ధైర్యంతో నగరానికి తిరిగొచ్చారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్' అని నిరూపించారు.
రేవంత్రెడ్డి సీఎం కావడం ప్రధాని మోదీ చాయిసేనని మాజీ మం త్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మోదీకి బీ టీమ్గా పనిచేస్తున్నదని, మోదీ దగ్గర రేవంత్కు ఉన్న ప్రాధాన్యత కిషన్�
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఆ రెండు పార్టీలది అనైతిక వాదన అని, రాజకీయం కోసం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులపై బురద జల్లుతున్నాయని మాజ�
MLC Kavitha | బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురి�