తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడతామని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ఆనాడు తెలంగాణ �
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేద్దామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఈ స్థాయిలో ప్రజావ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఎకడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ప్రారంభించిన ఏ ఒక పనిని, పథకాన్ని కూడా కాం�
సర్కారు విద్యాలయా ల్లో పది రోజులకో బిడ్డ ప్రాణం పోతున్నా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంక�
MLC Kavitha | ప్రభుత్వ పాఠశాలల్లో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్�
MLC Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల పరిస్థితిపై సమీక్షించాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు.
కులగణన, స్థానిక రిజర్వేషన్ల పెంపుపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కుల గణన డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది.
MLC Kavitha | కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి సంస్థ నిర్ణయించింది.
నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ భర్త శేఖర్పై జరిగిన దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మేయర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. రెండ్రోజుల క్రితం దాడికి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పుడే జగిత్యా ల జిల్లాగా ఏర్పడి, అభివృద్ధి సాధించిందని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఆమె చేసిన కృషితో �
శాసనమండలి సభ్యురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక, అత్యున్నత న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు వ్యక్తులుగా వారి స్థాయిక�
ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. గత నెల 29న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా రేవంత్రెడ్డి చేసిన వ్యా