నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న స్థలం తన సొంతమని, ఇందులో ఎమ్మెల్సీ కవిత కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదని ప్లాట్ యజమాని, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బావమర
బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్క�
MLC Kavitha | జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ �
తొమ్మిది మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా వారికి ఇంటి స్థలం, రూ. కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే కానీ వారిలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
గ్రాండ్గా ఉండే తెలంగాణ తల్లిని తీసి.. బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తల్లిన�
అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వారిని అసెంబ్లీలోకి వెళ్లకుండా గేటు బయటనే అడ్డుకున్నది.
చరిత్ర నిర్మాణంలో పాల్గొననివారు మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపేయాలనుకోవడం. అది కుదరని పక్షంలో దానిని వక్రీకరించడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులివే. పట్టుబట్టి మరీ తెల�
MLC Kavitha | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ (MLC Kavitha) కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ సర్కారు (Congress government) ప్రజాపాలనోత్సవాలు జరుపుకో
తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ దాడిని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని కార్యాలయంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ఎరుకల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.
బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నందినగర్లోని తన నివాసంలో ఆదిలాబాద్, రంగా
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. ఓ వైపు ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నది. ఎమ్మెల్యేలు, నేతల అక్రమల అరెస్టులకు నిరసనగా ట్యాంక్