ఐదున్నర నెలల చెర నుంచి కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు. ఆమె విడుదలయ్యే సందర్భంలో జైలు బయట దృశ్యాలు హృదయమున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. 165 రోజుల పాటు కుటుంబానికి, బిడ్డలకు దూరంగా గడపడం, అదీ నిరూపణ కాని నేరాని
కేసీఆర్ ఏనాడూ డబ్బును ప్రేమించలేదని, జేబులో ఏనాడూ ఆయన పైసలు పెట్టుకోలేదని తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య పేర్కొన్నారు. కేసీఆర్ను తాను చాలా దగ్గరి నుంచి చూశానని, డబ్బే సర్వస్వం అని ఏనాడూ అనుకోలేదని త
ఎమ్మెల్సీ కవిత పరువుకు భంగం కలిగేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు.
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీ దార కవితకు బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు ఫిర్యాదు చేశారు.
భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడ్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.
అనేక రోజుల తర్వాత తన కూతురును చూడగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండ్లలో ఆనందభాష్పాలు.. కూతురిని ఆత్మీయంగా అలుముకుని నిండునూరేండ్లు వర్ధిల్లు అని దీవించారు. ‘కవితక్క వచ్చింది.. సార్ మనసు తేలికైంది..’ ఏ న
సుప్రీం కోర్టు వ్యాఖ్యలతోనైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుద్ధి తెచ్చుకొని తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో హితవుపలికారు.
మీ ఇష్టారాజ్యం నడువదు’ అన్న సుప్రీం హెచ్చరిక పొయెటిక్ జస్టిస్ లాంటి కర్మ ఫలమే. ‘మొండిదానిని జగమొండి చేసిన్ర’ని కవిత అన్న మాటలు మనకు సంకేతం, స్ఫూర్తి కావాలి. తమపై కక్ష గట్టిన బీజేపీపై తెలంగాణ సమాజం జగమొ�
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు జోక్యంతో బెయిలు లభించడం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే అంశమని చెప్పాలి. అయితే అందుకు ఆమె అలుపులేని పోరాటం సాగించారనేది మరువరాదు.
MLC Kavitha | రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
ఢిల్లీలోని వసంత విహార్ బీఆర్ఎస్ శ్రేణులతో కోలాహలంగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమె నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ �