ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆ�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్దోషి అని ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు వాదించారు. మంగళవారమిక్కడ రౌస్ ఎవె న్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట కవితను వీడియో కాన్ఫరె�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన కీలక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసు లో నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి ఈనెల 31 వరకు పొడిగించింది. ట్రయల్ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు కవిత వర్చువల్గా హాజరయ్యారు.
ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది.