ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసుకు సంబంధించిన జరిగిన వాదనల్లో ఈడీ.. కేసీఆర్ ప్రస్తావన తీసుకురాలేదని ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. ఎక్కడా కూడా కేసీఆర్ పేరును ఈడీ రాయలేదని స్పష్టం చేశారు. లిక్కర్
Kavitha | ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ను కోరారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణక�
ఢిల్లీ మద్యం పాలసీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జూన్ 3 వరకు పొడిగించింది. ఇంతకుముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్యాప్తు అధికారులు ఆమెన�
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్త
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కోర్టులో హాజరుకానున్నారు.
Balka Suman | బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా.. తల వంచకుండా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల్క సుమన్ స్పష్టం చేశారు. కవిత మాసికంగా బలంగా ఉన్నారు అని తెలిపారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా ధైర్యంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఆమె ఉన్నట్లు పేర్కొ�
సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరు పరిచారు అధికార
కేసీఆర్ ఇజ్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ఇజ్ డెఫినెట్లీ తుడిచివేయలేని ఎమోషన్ తెలంగాణకు. కేసీఆర్కు తెలంగాణకు ఉన్న బంధం అది. (తెలంగాణకు) ఎక్కడా, ఎటువంటి దిక్కూ దివాణం లేనప్పుడు.. నా పదవులు, నా రాజకీ�
బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్
KTR | కేవలం ఊహాజనిత కట్టుకథలతో అల్లిన ఒక స్టోరీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.