ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. క
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో ఆమెను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్ట�
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీకి (Delhi liquor policy case) సంబంధించిన సీబీఐ (CBI) కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది.
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi liquor policy case) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని కోర్టు మరోసారి పొడిగించింది.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చే విషయమై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం ఇరు పక్షాల వాదనలు ముగిశాయి.
కవిత బెయిల్పై ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత తరఫు న్యాయవాది మోహిత్రావు ఖండించారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసుకు సంబంధించిన జరిగిన వాదనల్లో ఈడీ.. కేసీఆర్ ప్రస్తావన తీసుకురాలేదని ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. ఎక్కడా కూడా కేసీఆర్ పేరును ఈడీ రాయలేదని స్పష్టం చేశారు. లిక్కర్
Kavitha | ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ను కోరారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణక�
ఢిల్లీ మద్యం పాలసీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జూన్ 3 వరకు పొడిగించింది. ఇంతకుముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్యాప్తు అధికారులు ఆమెన�
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్త
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కోర్టులో హాజరుకానున్నారు.