ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు మే 6కు వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్
KCR | ఢిల్లీ మద్యం స్కాం.. నరేంద్రమోదీ సృష్టించిన కుంభకోణం అని కేసీఆర్ స్పష్టంచేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన కుట్రలో బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్కుమార్ కీలక సూత్రధారి అన�
సహేతుకమైన ఆధారాలు లేకుండానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని, అనుమానితురాలిగా కూడా లేని వ్యక్తిని ఏకంగా నిందితురాలిగా మార్చారని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. ఢిల్లీ మద్యం విధానం కే
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ క�
KCR | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమం అని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు.
ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ చెబుతున్నారని, కాంగ్రెస్ను టచ్ చేసి చూడాలని, హైదరాబాద్లో తెలంగాణ భవన్ను పునాదులతో కూల్చేసి బీఆర్ఎస్ లేకుండా చేస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిర�
‘ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు రాజకీయ కుట్రలో భాగంగానే కొన‘సాగు’తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేవలం ఒకరోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎమ్మెల్సీ కవ
ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో సీబీఐ అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసు విచారణ లేదా దర్యాప్తులో తాను ఆశించిన సమాధానాన్ని న
MLC Kavitha | మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆమె సీబీఐ కస్టడీలో ఉం�
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరికాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుంది.
ఢిల్లీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చర్యలన్నీ గుట్టుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది గురువారం కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నెల 5న కవితను విచారించేందుకు అనుమత�