ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేస�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. న్యాయస్థానం సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరిన విషయ
భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని పేరుంది. అధిక జనాభా కలిగి ఉండటం, స్వాతంత్య్ర సిద్ధించిన నాటి నుంచీ ప్రజల ఓట్ల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ
జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు గురువారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫి�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇ
MLC Kavitha | రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని, ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీ
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు కవిత. కానీ ఈ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేప�
తాను కడిగిన ముత్యంలో బటయకు వస్తానని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియనున్నది. దీంతో ఈడీ అధికారులు బుధవారం ఉదయం 11.00 గంటలకు ఆమెను ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరుచనున్నారు.
తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని, తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈడీ కస్టడీలో ఉన్న కవిత శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టుకు వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియా ప�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని చెప్పారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు