Kavitha | ఎమ్మెల్సీ కవితను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరఫున న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత సీబీఐ అరెస్టుపై అత్యవసర విచారణ జరపాలని కవిత తరఫున న్యాయవాది మోహి�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనను సీబీఐ విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాను నిందితురాలిని కాదని, బాధితురాలిని మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. లిక్కర్ కేసుకు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరైన కవిత, కోర్టులో న్యాయమూర
MLC Kavitha | మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖ విడుదల చేశారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా నా ప్రతిష్టను దిగజార్చారు. నా మ
MLC Kavitha | మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరి�
మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత.. తన కుమా�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూ
ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేస�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. న్యాయస్థానం సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరిన విషయ
భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని పేరుంది. అధిక జనాభా కలిగి ఉండటం, స్వాతంత్య్ర సిద్ధించిన నాటి నుంచీ ప్రజల ఓట్ల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ
జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు గురువారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫి�