మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసి ఉంటే.. దానిపై సత్వరమే నిర్ణయ
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగ మే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ క్షకసాధింపు చర్యలు ఎంతోకాలం సాగవని, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్�
KCR | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాల
MP Nama Nageshwar Rao | రాజకీయ కక్షలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈడీకీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్�
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని మోడీ త
Satyavathi Rathod | కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మోదీ, ఈడీ ఒకటేనని అన్నారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినంత మాత్�
Satyavathi Rathod | కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. మోదీ ఈడీ.. ఒకటేనని ఆమె స్పష్టం చేశారు. కొత్త మద్�
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టు అయి ఏడు రోజుల ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుక�
ప్రధాని దేశ నాయకుడిగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత అన్నారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదని సూచించారు. తెలంగాణ భవన్లో మంగళవారం గొంగిడి సు�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉపసంహరించుకున్నారు.
బీఆర్ఎస్ నాయకురాలు కవిత కేసునే గమనించండి. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కేసులో ఆమె నిందితురాలు. ఆ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరిని నిందితు�
ఈడీ తనను అరెస్ట్ చేయడం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత తరఫున న్యాయవాది మోహిత్రావు సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్లో సుప్రీంకోర్టులో పిటి