ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతుల సంకల్ప బలం, కవిత అత్తమామలు దేవనపల్లి రామ్కిషన్రావు, నవలత సారథ్యంలో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకొన్నది. తమ సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా చౌడమ్మ కొండ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ, కార్మిక హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికులతో రోజుకు 12 గంటలు పనిచే
ఉద్యోగ కల్పనలో నరేంద్రమోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఈ మేర
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. దళిత బంధు ద్వారా, దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆమె.. కేంద్రంలో బీజేపీ ప్రభుత
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ పక్షపాతానికి ముగింపు ఎప్పుడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానికి సోమవారం ఆమె ట్విట్ట�
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆమె స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశార�
నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు సీహెచ్ కొండూరులో జరగనున్న లక్ష్మీనరసింహస్�
జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కేరళలో జరిగే సదస్సులో ఆమె పాల్గొంటారు
MLC Kavitha | దేశంలో నిరుద్యోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని, ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోదీ హై ముష్కిల్ హై.. పాతాల్ మే జీడీపీ హై.. ఆస్మాన్మే బే రోజ్గార్ హై
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా అవతరించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారతదేశం అంతా ఆమె విజయానికి సంతోషిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల�
ఒక వ్యక్తి పట్టుదలతో పని చేసుకుంటూ వెళ్తే, ఏదైనా సాధించవచ్చు అనడానికి గాయని సుశీలమ్మే నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చాలా మంది ఇష్టమైన పని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారు కొంత మంది మాత్రమే కొ�