హైదరాబాద్ : మహిళా సాధికారతపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా.. మహిళా సాధికారతపై నిజాలను దాచి చేస్తున్న తప్పుడు ప్ర
నిజామాబాద్ : నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో ఆరు రోజుల పాటు సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం బ్రహ్మాండంగా సుసంపన్నమైంది. నరసింహ యాగఫలమా అన్నట్లు వానదేవుడు కరుణించడ�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. కాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – డీఆర్ అనిల్ కుమార్ దం
Nrusimha swamy | నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రాతఃఆరాధనతో ప్రారంభమైన కార్యక్రమాలు..
జీర్ణ ఆలయ పునరుద్ధరణ అనేది నూరు కొత్త ఆలయాల నిర్మాణంతో సమానమని, దీనివల్ల ప్రజలకు, దేశానికి క్షేమం కలుగుతుందని, వృద్ధి సాధ్యమవుతుందన్న వేదపండితుల మార్గనిర్దేశనం అనుసారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం �
Nandipet | నిజామాబాద్ జిల్లా నందిపేట్ (Nandipet) మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన బుధవారం.. ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్లో శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.
MLC Kavitha | నందిపేట మండలం సీహెచ్ కొండూరులో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నర్సింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం మూడోరోజుకు చేరుకున్నది. ఉదయం సేవాకాలం, నివేదన, మంగళాశాసనము
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ ఘట్టంలో రెండోరోజైన ఆదివారం వైదిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జీర్ణోద్ధారణ చేసిన రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో శిలా మయ, లోహమయమూర్తి ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ఠాపన, �
నిజామాబాద్ : గోదావరి నది ఒడ్డున ఆగమ శాస్త్ర ప్రకారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలువనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్�
ఘనంగా నరసింహస్వామి ఆలయ ప్రారంభం ప్రత్యేక పూజల్లో దేవనపల్లి వంశీయులు నిజామాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్లో ఆధ్యాత్మిక శోభ వెల్ల�
నిజామాబాద్ : రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి నూతన ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నందిపేట మండలం చౌడమ్మ కొండూర్లో ఎమ్మెల్సీ కవిత – అనిల్ దంపతులు పునః నిర్మించిన �
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్కుమార్ దంపతులు సొంత ఖర్చుతో కొండూర్లో నిర్మించిన శ్రీరాజ్యలక్ష