నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ ఘట్టంలో రెండోరోజైన ఆదివారం వైదిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జీర్ణోద్ధారణ చేసిన రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో శిలా మయ, లోహమయమూర్తి ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ఠాపన, �
నిజామాబాద్ : గోదావరి నది ఒడ్డున ఆగమ శాస్త్ర ప్రకారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలువనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్�
ఘనంగా నరసింహస్వామి ఆలయ ప్రారంభం ప్రత్యేక పూజల్లో దేవనపల్లి వంశీయులు నిజామాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్లో ఆధ్యాత్మిక శోభ వెల్ల�
నిజామాబాద్ : రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి నూతన ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నందిపేట మండలం చౌడమ్మ కొండూర్లో ఎమ్మెల్సీ కవిత – అనిల్ దంపతులు పునః నిర్మించిన �
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్కుమార్ దంపతులు సొంత ఖర్చుతో కొండూర్లో నిర్మించిన శ్రీరాజ్యలక్ష
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతుల సంకల్ప బలం, కవిత అత్తమామలు దేవనపల్లి రామ్కిషన్రావు, నవలత సారథ్యంలో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకొన్నది. తమ సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా చౌడమ్మ కొండ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ, కార్మిక హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికులతో రోజుకు 12 గంటలు పనిచే
ఉద్యోగ కల్పనలో నరేంద్రమోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఈ మేర
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. దళిత బంధు ద్వారా, దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆమె.. కేంద్రంలో బీజేపీ ప్రభుత
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ పక్షపాతానికి ముగింపు ఎప్పుడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానికి సోమవారం ఆమె ట్విట్ట�
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆమె స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశార�
నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు సీహెచ్ కొండూరులో జరగనున్న లక్ష్మీనరసింహస్�