హైదరాబద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు నినదించారు. ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభలకు హాజరైన సందర్భంగా టీఆర్ఎస్ యూఎస్ఏ ఆధ్వర్యంల�
ఏటా జరుపుకునే ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభలు కోవిడ్ కారణంగా ఈ సారి రెండేండ్ల విరామం తర్వాత జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరవంగ �
భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు ఎదిగారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల�
MLC Kavitha | అమెరికాలోని తెలుగు ప్రజలు భారతదేశం గర్వించే స్థితికి చేరుకున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆటా అంటే ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్గా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు �
ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత శనివారం అమెరికా చేరుకొన్నారు. వాషింగ్టన్ విమానాశ్రయ�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ , టిఆ
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ATA ) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షు�
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే మహాసభలు, యూత్ కన్వెన్
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్లో పాల్గొనాల్సింది�
ఉమ్మడి పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి కోసం నిజాంసాగర్ కట్టపై కూర్చొని ఏడ్చినా ఫలితం దక్కలేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
బాన్సువాడ : పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన