హైదరాబాద్ : తమను విధుల్లో చేరాలని ఆదేశించిన సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిసెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎ�
హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేయడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కొత్త మండ�
నిజామాబాద్లో బీసీ భవన్ నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి సహకరించాలని ఆ జిల్లా బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కొప్పుల, వేముల హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఖాజా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలోని నాంపల్లి హ
నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ మండల రైతు సమన్వయ అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
హైదరాబాద్ : శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని శ్రీని�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మృతి చెందిన ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీం సభ్యుల కుటుంబాలకు, జర్నలిస్టు జమీర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. చెన్నూరు మండలం సోమన్పల్లి వ�
ప్రజలకు ఎమ్మెల్సీ కవిత సూచన హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్ష