MLC kavitha | స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఏర్పాటుచేశారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీ కే కేశవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత
మంత్రి కే తారకరామారావుకు ఆయ న సోదరి, ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. శుక్రవారం ప్రగతిభవన్లో జరిగిన రక్షాబంధన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మరో సోదరి (ఎంపీ సంతోష్కుమార్ సోదరి) సౌమ్య కూడా కేటీఆర్కు రాఖీ కట్ట
స్థానిక సంస్థలకు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కో
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాఖీ పండుగను పురస్కరించుకొని.. ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అని అంటూ కేటీఆర్ క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుడ�
హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్�
హైదరాబాద్ : సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచన
హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన ఎమ్మెల్సీ కవిత.. స్థానిక
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి ప్రభుత్వానికి ప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తమను విధుల్లో చేరాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపా�
హైదరాబాద్ : తమను విధుల్లో చేరాలని ఆదేశించిన సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిసెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎ�
హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేయడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కొత్త మండ�