హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తీవ్�
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ, బీజేవైఎం దాడులు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఢిల్లీలో మద్యం వ్యాపారంతో ఆమెకు సంబంధ
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీతో సంబంధం లేని తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిటీ సివిల్ కోర్టులో మంగళవారం పరువునష్టం �
Sridhar Abbagouni | సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అన్నారు. బీజేపీకి కేసీఆర్ భయం
భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. తెలంగాణను ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నది. రెచ్చగొట్ట�
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ ఇన్జంక్షన్ పిటిషన్ కవిత నివాసం వద్ద దౌర్జన్యానికి దిగిన 26 మందిపై కేసు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీతో సంబంధం లేని తనపై నిరాధార ఆరో�
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడికి తెగబడడాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం �
బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిచేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు ల కమలాకర్ తెలిపారు. మంగళవారం ఆయనతోపాటు జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్
దేశంలో రాజకీయ పునరేకీకరణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేందుకే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మె ల్యే డా.సంజయ్కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి
ఎమ్మెల్సీ కవిత ఇంటగిపై దాడి హేయమైన చర్య అని, తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేయడం బీజేపీకి తగదని కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఎమ్మెల్య�
హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై టీఆర్ఎస్ కన్నెర్ర జేసింది. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి, ‘ఖబడ్దార్ బీజేపీ’ అంటూ హెచ్చరించింది. దాడుల
హైదరాబాద్ : సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ ధ్వజమ�
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్�