నిజామాబాద్ : రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్పై రుసరుసలాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మ
హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన మెగా బతుకమ్మ సంబురాలను ఖతర్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన పోస్టర్ను తెలంగ�
హైదరాబాద్ : లండన్ చేసేత బతుకమ్మ, దసరా సంబురాల పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో.. అక్టోబర్ 1న ఘనంగా చ�
హైదరాబాద్ : విఘ్నాలూ తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కవిత, అనిల్ దంపతులు హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు �
మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మహిళా నాయకురాలి ఇంటిపై దాడికి యత్నించిన బ�
ప్రజాస్వామ్య దేశంలో దాడులు సమంజసం కాదని, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఖండించారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ ఇంటికి ఉమ్మడి రంగారెడ్డి జి�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. బ
ఢిల్లీ కుట్రలకు వ్యతిరేకంగా అస్తిత్వాన్ని నిలబెట్టాలి ఎమ్మెల్సీ కవిత పిలుపు.. పలువురి సంఘీభావం బీజేపీ రౌడీయిజాన్ని తెలంగాణ సహించదు మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్
హైదరాబాద్ : ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తూ కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ప్రతిష్టను మంటగల్పుతున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడుదామోదర్ రావు, పోలీసు గృహ న�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణలు, ఇంటిపై జరిగిన దాడిపై టీఎన్జీవోస్ నాయకులు , ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్లో ఎమ్మ�
నిజామాబాద్ : ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్కు చెందిన సుబేదార్హుస్సాముద్దీన్ పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం మంత్రి వేముల ప్రశాం
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన దావాలో బీజేపీకి చెందిన ఢిల్లీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింద�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కావాలనే దాడికి పూనుకున్నదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో క�