హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ పేర్కొన్నారు. కవిత ఇంట�
వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఈగను కూడా వాలనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ వెంటే మొత్తం తెలంగాణ ప్రజానీకం ఉందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటు
హైదరాబాద్ : కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ �
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కవితపై నిరాధారమైన వార�
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా చేసే ఆరో
హైదారాబాద్: ఈ వారాంతంలో హైదారాబాద్ దగ్గరలోని హార్ట్ఫుల్నెస్ ప్రధానకేంద్రమైన పచ్చని కాన్హా శాంతి వనంలో హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ [HET], ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ [AICTE] భాగస్వా�
ఆగస్టు 19: బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�
హైదరాబాద్ : బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషుల విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్