Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాఖీ పండుగను పురస్కరించుకొని.. ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అని అంటూ కేటీఆర్ క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుడు తన సోదరి కవితతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోతో పాటు ఆయన కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య కలిసి రాఖీ పండుగ సందర్భంగా దిగిన ఒకప్పటి ఫోటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కేటీఆర్.. సందర్భానుసారంగా ట్వీట్లు, ఫోటోలు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Some bonds are so special 😊#HappyRakhi #HappyRakshabandan pic.twitter.com/9WPibLeQMi
— KTR (@KTRTRS) August 12, 2022