నిజామాబాద్ : అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్సీ కవిత మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచితంగా భోజన సౌకర్యాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తా�
కమర్షియల్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. 19 కిలోల సిలిండర్పై రూ.102.5 చొప్పున ఆదివారం చమురు కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,562.5కు పెరిగి కొత్త రికార్డు సృష్టించింది
హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం మొదటి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు (84) భౌతికకాయానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ర
హైదరాబాద్ : జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండ�
క్యాన్సర్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయని, పరీక్షల ద్వారా వ్యాధిని ముందుగా గుర్తిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో శనివారం కో�
MLC Kavitha | పెద్దపేగు క్యాన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. క్యాన్సర్తో యువత ప్రాణాలు కోల్పోవడం బాధకలిగిస్తున్నది చెప్పారు. మహిళలు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు
హైదరాబాద్ : తెలంగాణ సాహిత్యం విస్తృతమైందని, కల్పన కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కోటి ఉమెన్స్ కాలేజీ అధ్యాపకురాలు డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ శ్లోకాన్ని కవిత ట్వీట్ చేశారు. దాంతో పాటు హనుమంతుడి శ�