హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. మంగళవారం పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవ�
MLC Kavitha | రైతులు పండించిన పంటకు సరైన ధర లభించడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అన్నారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.
MLC Kavitha | రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్ర
ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణ పట్ల కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురువారం ఆమె ట్విట్టర్ వ�
శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు చేకూరాలని రాష్ట్ర మం త్రులు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. సంక్షేమ, అభివృద్ధి �
ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే సీజనల్ నాయకుడు మధుయాష్కీ.. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమై ఉండే నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శించే నైతిక హక్కు లేదని జగిత్యాల ఎమ్మెల్
దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. పేరుకు జాతీయ పార్టీలే తప్ప కుటిల రాజకీయాల్లో దొందూ దొందే అన్నట్టు తయారయ్యాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులను క్షోభ పెడుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను భరించలేక బీజేపీ నాయకులు ఆ పార్టీకి గుడ్బై చెప్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు
హైదరాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్