MLC Kavitha | ఎమ్మెల్సీ కవితకు అభిమానులు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ..
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మ�
మహిళలు వ్యాపార రంగాల్లోనూ రాణించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. చాలామంది మహిళలు పెట్టుబడుల గురించి అవగాహన లేక సొంత డబ్బుతో వ్యాపారాలు మొదలు పెడుతున్నారని, వారంతా ప్రభుత్వ పథకాలను, ప్రోత్
MLC Kavitha | సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
హైదరాబాద్ : ఆడబిడ్డలను గౌరవించుకోలేని సమాజం ఉన్నతంగా ఎదగలేదు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శ�
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘మహిళా బంధు కేసీఆర్’ కార్యక్రమం రెండోరోజు సోమవారం ఆడపడుచుల ఆత్మీయత అనురాగాల మధ్య సంబురంగా సాగింది. ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్లోని గౌరీశంకర్క�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమ పాలన విధానాలు తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను సామాజిక ఉన్న�
న్యూఢిల్లీ: ఆదివారం ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. సోమవారం రాత్రి రిసెప్షన్కు హాజరయ్యారు. ఏఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్ ఇషాన్, సారా రిసెప్షన్ నిన్న ఢిల్లీలో జరిగింది. ఆ ఇద్దరూ ఈ నెల 26వ తేదీ వివాహ
హైదరాబాద్ : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మ�
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి చెందిన విషయం తెలిసిందే