సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్లోని నివాసంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమం కింద పలువురు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై స్కూటర్లను పంపిణీ చేశార
MLC Kavitha | మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికం, ఆనందం, ఆహ్లాదం.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అని చెప్పారు.
బాలాజీ దూసరి రూపొందించిన మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను దుశ్శాలువతో ఘనంగా...
కరీంనగర్ : కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్
స్త్రీలు సృష్టికర్తలు.. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు..
పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని మరోసారి అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. మైకులు ఆపేసి, ఎలాంటి చ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. సామాజిక మార్పునకు సీఎం కేసీఆర్ దిక్సూచిగా నిలిచారు అన�
లోక్సభ వేదికగా మోదీ విమర్శలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కరోనా వ్యాప్తికి విపక్షాలే కారణం అని ప్రధాని మోదీ లోక్సభ వేదికగా ఆరోపణలు చేశారు. మొదటి వేవ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులను దాటి పెద్ద పాపం �
‘కళ గొండల’ బృందానికి ఎమ్మెల్సీ కవిత అభినందన హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరపై ప్రత్యేక గీతాన్ని రూపొందించిన కళ గొండలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ ప్రత్యేక పండుగ సమ్మక్క-సారల
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? అని ప్రశ్నించారు. దేశం అంట
MLC Kavitha | సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డారు. స
3.8 కోట్ల నల్లా కనెక్షన్లకు కేంద్రం కేటాయింపులు మిషన్ భగీరథతో రాష్ట్రంలో 100 శాతం పూర్తి మరిప్పుడైనా నిధులు ఇచ్చేది ఉన్నదా? లేదా? న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు కేంద్ర బడ్జెట్�
Mission Bhagiratha | కేంద్రం బడ్జెట్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. హర్ ఘర్ నల్ సే జల్ పథకానికి కేంద్రం రూ. 60 వేల కోట్లు కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. ఈ సారైనా మిషన్ భగీరథకు నిధులు క�