MLC Kavitha | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివా
అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరాపార్క్ వద్ద 48 గంటల దీక్ష చేపట్టిన సందర్భానికి బుధవారంతో పదేండ్లు పూర్తయ్యాయి. ఆ జ్ఞాపకాలను ఎమ్మెల్సీ కవిత తన ట్వ�
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం 2012లో 48 గంటల పాటు దీక్ష చేసిన విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో పంచుకున్నారు. పదేళ్ల మధుర జ్ఞాపకం అంటూ కవిత ట్
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని చెప్పారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జన్మదినం సందర్భంగా ప్రగతి భవన్లో సీఎంను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే టీఆర్ఎ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. మంగళవారం పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవ�
MLC Kavitha | రైతులు పండించిన పంటకు సరైన ధర లభించడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అన్నారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.
MLC Kavitha | రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్ర
ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణ పట్ల కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురువారం ఆమె ట్విట్టర్ వ�