స్వరాష్ట్ర సాధన చేపట్టిన టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్గా మారాక తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో బుధవారం నిర్వహించారు.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. జిల్లావ్యాప్తంగా ఆయన జయంతిని గురువారం ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలో స్మామిజీ వి
క్రిస్టియన్లు పరమ పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని ఈ నెల 21వతేదీన అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఎల్బీ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల�
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగుపడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్�
పాలమూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభ ఊహించనివిధంగా విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాను కీర్తించడంతోపాటు తెలంగాణ ఉద్యమ క్రె
ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రాకకోసం పాలమూరు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదుర�
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదిక కానున్నది.పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ప్రయోగాలను ప్రదర్శించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
నీతులు ఇతరులకు చెప్పటానికే తప్ప, తమకు కావన్నట్టు ఉన్నది బీజేపీ రీతి. ‘ఒక్క మనుగోడు ఉప ఎన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని అక్కడ మోహరించింది’ అని ఇటీవల ప్రధాని మోదీ తన హైదరాబాద్ పర్యటనలో టీఆర్ఎస్
హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి టీఆర